తొలిసారిగా క్రీడ ఇన్స్టిట్యూట్ పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి ఇన్స్టిట్యూషనల్ పురస్కారాలను ప్రదానం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేసిన 162 మంది ఆటగాళ్లకు, 84 మంది కోచ్లను సత్కరించింది. ఈ మేరకు రూ.85.02 లక్షల నగదును అందించింది....
