నక్కిన తీవ్రవాదుల కోసం ముమ్మర వేట!
కశ్మీర్: పూంచ్ అడవుల్లో నక్కిన తీవ్రవాదుల కోసం భారత భద్రతా దళాలు ముమ్మంగా వేట కొనసాగిస్తున్నాయి. సుమారు నాలుగు వేల మంది జవాన్లు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెలలో తొమ్మిది మంది భారత సైనికులు కశ్మీర్లో వీరమరణం పొందినప్పటి నుండి,...
