archiveIndian Railways honors Olympics winner Mirabai – Gave Rs 2 crore financial assistance – Appointed as publicist

News

ఒలింపిక్స్ విజేత మీరాబాయికి భారత రైల్వే సత్కారం.. రెండు కోట్ల ఆర్థిక సహాయం.. ప్రచారకర్తగా నియామకం..

టోక్యో ఒలింపిక్స్ ‌లో రజతం గెలుచుకున్న మీరాబాయి చాను సోమవారం భారత్‌ చేరుకుంది. ఈ సందర్భంగా భారతీయ రైల్వే ఘనంగా సన్మానించి, బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, మీరాబాయి...