archive#Indian prisoners

News

పాకిస్తాన్‌లో వరుసగా మృతి చెందుతున్న భారత ఖైదీలు… కేంద్రం ఆందోళన

న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్తాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఈ అంశాన్ని పాకిస్తాన్‌...