archiveINDIAN NAVY CHIEF G. ASHOK KUMAR

News

శ్రీలంక తీరాల్లోకి చొరబడ్డ చైనా.. అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కుట్ర.. అప్రమత్తమైన భారత నౌకాదళం

శ్రీలంకలో చైనా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు భారత్కు ముప్పు కలిగించవచ్చని నావికాదళం పేర్కొంది. చైనా కార్యకలాపాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత నావికాదళ వైస్ చీఫ్, వైస్ అడ్మిరల్...