చైనాకు భారత్ దీటుగా బదులిచ్చింది – మైక్ పాంపియో
భారతో సరిహద్దు వివాదం విషయంలో చైనా చాలా దూకుడుగా వ్యవహరించిందని, అయితే దీనికి భారత్ అదేస్థాయిలో బదులిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ''గత నెలలో గల్వాన్ ఘటన గురించి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్తో పలుమార్లు మాట్లాడాను....
