మరోసారి శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్ సాయం
ఎనిమిది వేల టన్నుల బియ్యం 200 టన్నుల పాల పొడి ప్రాణాధార ఔషధాలు పంపిన భారత్ న్యూఢిల్లీ: శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్ మరో 40,000 టన్నుల డీజిల్ను శనివారం సరఫరా చేసింది. రుణ సాయాన్ని పొడిగించడంలో భాగంగా...
