archive#INDIA PRESIDENT

News

రాష్ట్రపతి చేతులమీదుగా ఉద్యాన్‌ ఉత్సవ్‌ ప్రారంభం!

రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యాన వనాల సందర్శనకు ప్రజలను అనుమతించే ‘ఉద్యాన్‌ ఉత్సవ్‌-2023’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు. ఈ ఉత్సవానికి మంగళవారం నుంచి ప్రజల్ని అనుమతించనున్నారు. ఈ ఉద్యానాలను ఇప్పటి వరకు మొఘల్‌ గార్డెన్స్‌గా వ్యవహరించారు. శనివారం వీటి పేరును...