భారత్ – పాక్ సరిహద్దుల్లో చొరబాట్లకు సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు
పాకిస్థాన్ నుంచి 250-300 మంది ముష్కరులు నియంత్రణ రేఖ దాటి భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్ తెలిపారు. సరిహద్దు వద్ద పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు. భారత భూభాగంలో చొరబడేందుకు యత్నించిన...
