archiveINDIA HELPING LEBANON

News

లెబనాన్‌కు భారత్‌ చేయుత

లెబనాన్‌కు భారత్‌ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు కారణంగా 150 మందికిపైగా మృతిచెందారు. అనేక నిర్మాణాలు కూలిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. మొదట కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది....