ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెల్లడించారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకొంటున్న వేళ...

