ఇండో-పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’!
గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల 'ఆపరేషన్ అలర్ట్'ను ప్రారంభించింది. గుజరాత్లోని కచ్, రాజస్థాన్లోని బర్మెర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్ అలర్ట్లో పాల్గొంటున్నారు. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచారు....
