సరిహద్దులు దాటితే ప్రతీకారం తప్పదు
రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్! ఉత్తరాఖండ్: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే, ఎవరైనా భారత్నుంచి అంగుళం భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తే తగిన సమాధానం చెబుతామని...
