archiveInaugurated nine medical colleges in Siddharth Nagar

News

ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా, గవర్నర్​ అనందీబెన్​ పటేల్​లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య...