ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ
లక్నో: ఉత్తర్ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్నగర్లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, గవర్నర్ అనందీబెన్ పటేల్లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య...
