భారత్లో ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ హెచ్చరిక
న్యూఢిల్లీ: నూపర్ శర్మ వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్ హెచ్చరించింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్ ఖొరాసాన్ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్...

