archiveidentified two cases

News

దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్​ 'ఒమిక్రాన్‌' దేశంలోకి ప్రవేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. కర్ణాటకలోనే ఈ రెండు కేసులు నమోదైనట్టు పేర్కొంది. 66, 46 ఏళ్లు ఉన్న పురుషుల్లో కొత్తరకం వైరస్​ గుర్తించినట్టు కేంద్ర...