దేశమంతటా ఫుడ్ పార్కులు: మోదీ
న్యూఢిల్లీ: భారత దేశమంతటా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ కూటమి 'ఐ2యూ2' తొలి భేటీలో...
