భైంసా అల్లర్లపై అమిత్షా ఆరా
నిర్మల్ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డికి ఫోన్ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్షాకు మంత్రి వివరించారు. మరోవైపు భైంసా అల్లర్ల...

