ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి అమిత్ షా డిశ్చార్జి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2వ తేదీన అమిత్షాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు....
