తిరుచానూరులో మూడోరోజు నవకుండాత్మక శ్రీయాగం
తిరుచానూరు: ప్రపంచశాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవకుండాత్మక శ్రీయాగం ఆదివారం మూడో రోజు కొనసాగుతోంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అర్చకులు శ్రీ వేంపల్లి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ...
