బెంగళూరులో బైబిల్ చదవాలని విద్యార్థులపై వత్తిడి!
హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్గౌడ ఆరోపణ బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో హిజాబ్ తర్వాత మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ విద్యార్థులను పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని...
