archive#Hizbul Mujahideen

News

అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదుల కుట్ర!.. భ‌గ్నం చేసిన భారత ఆర్మీ

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన మరో కుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భారత ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మహమ్మద్ అష్రాఫ్ ఖాన్ అలియాస్...