archiveHiranyakashipu

News

భక్తుల మనసు దోచిన సింహాచల నారసింహ అవతారాలు

సింహాచలం: ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలోని నారసింహావతార శిల్పాలు భక్తుల మనసు దోచుకుంటున్నాయి. ప్రహ్లాదుడి రక్షణార్థం ఇలకు దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించే సమయంలో అనేక రూపాలు దాల్చాడని ప్రతీతి. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం ప్రహ్లాదుడి కోరిక...