దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు
బాష్ ఇండియా స్మార్ట్ క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్ను అందజేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్,...
