గురుద్వారా వద్ద ఫోటోషూట్పై పాక్కు భారత్ సమన్లు
న్యూఢిల్లీ: కర్తార్పుర్ గురుద్వారా ఫొటోషూట్ ఘటనను భారత్ ఆక్షేపించింది. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి సమన్లు జారీ చేసింది. ఈ చర్య గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఫొటోషూట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను...
