బంగ్లాదేశ్ లో పెట్రేగుతున్న మతోన్మాద మూక
భారత ప్రధాని మోడీ బంగ్లాదేశ్లో పర్యటించడంపై ఆ దేశంలో శని, ఆదివారాలు అల్లర్లు చెలరేగాయి. హిఫాజత్ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్ గ్రూప్ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో నిరసన చేపట్టారు. హిందూ దేవాలయాలపై దాడికి...
