నౌహీరా షేక్ భూములు స్వాధీనం చేసుకున్న ఈడీ
హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్ సంస్థల ఎండీ నౌహీరా షేక్కు చెందిన భూములును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో రూ. 70 కోట్ల విలువైన 81 ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో...
