జమ్ముకశ్మీర్లోని 8 జిల్లాల్లో ఎన్ఐఏ దాడులు!
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు జరిపింది. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో దాడులు జరిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై ఎన్ఐఏ అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. అల్ హుదా...
