మహారాష్ట్ర తీరంలో ఏకే-47 రైఫిళ్ళు!
ముంబాయి: మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్గఢ్ జిల్లా శ్రీవర్ధన్లో అనుమానాస్పద బోటు కనిపించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్ళతో పాటు కాట్రిజ్డ్లు లభ్యమయ్యాయి. హరిహరేశ్వర్లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్...
