విశాఖలో వైభవం…హనుమ విజయోత్సవ శోభాయాత్ర!
విశాఖపట్నం: హనుమ జయంతిని పురస్కరించుకుని రామభక్తులు విశాఖపట్నంలో భారీ ద్విచక్ర వాహన శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామిజీ, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు ప్రారంభించి, పాల్గొన్నారు. నగరంలోని అక్కయ్యపాలెంలో ప్రారంభమైన...
