వారి త్యాగం మరువలేనిది
జమ్మూకశ్మీర్లోని హంద్వారా జరిగిన ఎన్కౌంటర్పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఉత్తర కశ్మీర్లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్, కల్నల్ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన...
