త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్
విజయవాడ: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని.. తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనమని జీవీఎల్...

