మన సమాజ హితమే మన స్వార్ధం – మన గురుపూజకు ఇది పరమార్ధం
అవతార పురుషుడైన రాముడంతటి వానికి వశిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు. జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపని గురువయ్యాడు. గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం. గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి...
