పాకిస్తాన్ బోట్ నుంచి హెరాయిన్ స్వాధీనం
గాంధీనగర్: గుజరాత్ అరేబియా సముద్ర తీరంలో పెద్దమొత్తంలో హెరాయిన్ను భారత తీరప్రాంత రక్షణ దళం పట్టుకుంది. భారత్ వైపు వస్తున్న పాకిస్తాన్కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి...
