archive#GRP police

News

తాజ్ ఎక్స్ ప్రెస్‌లో బాంబు కలకలం!

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర‌ దినోత్సవాన తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు కలకలం రేగింది. ఢిల్లీ నుంచి బౌంద్​ వెళ్ళే తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు ఉన్నట్టు ఓ వ్యక్తి కాల్​ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు....
News

‘భారత్​ బంద్​’ పిలుపుతో గ‌ట్టి భద్రత, 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​

న్యూఢిల్లీ: త‌్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను...