చేయూత మాని ఒత్తిడి తేవటం సరికాదు
అగ్ర దేశాలకు భారత ప్రధాని మోడీ బోధ న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకారం అందించకుండా.. వాతావరణ మార్పుల నివారణపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. క్లైమెట్ ఫైనాన్స్ విషయంలో నిర్లక్ష్యాన్ని భారత్ విస్మరించలేదని అన్నారు....
