నైజీరియాలో కుప్పకూలిన గోల్డ్మైన్
18 మంది దుర్మరణం భారీ సంఖ్యలో క్షతగాత్రులు నైజీరియా: నైజీరియాలోని దక్షిణ నైజర్లో పెను విషాదం సంభవించింది. ఆర్టిసానల్ గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్...
