కేరళ సీఎం విజయన్ నాతో బంగారం స్మగ్లింగ్ చేయించారు…
బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సంచలన ఆరోపణలు తిరువనంతపురం: బంగారం స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్ చేయాల్సి వచ్చినట్టు...

