భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి
వీహెచ్పీ డిమాండ్ న్యూఢిల్లీ: ‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఉండేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పరిషత్ ప్రతినిధులు కార్యాచరణ సిద్ధం...
