archiveGita Press

News

గీతా ప్రెస్ అధినేత రాధేశ్యాం ఖేమ్కా అస్తమయం : తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

ప్రముఖ గీతా ప్రెస్ అధినేత, కళ్యాణ్ పత్రిక సంపాదకుడు రాధేశ్యాం ఖేమ్కా శనివారం వారణాసిలో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరిగాయి. ఖేమ్కాజీ గత 38 సంవత్సరాలుగా గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్ట్ నిర్వహణలోని...