గుజరాత్ : అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 21 కుటుంబాలు
గుజరాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘర్వాపసి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాలకు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. ‘దేశ్ గుజరాత్’ కథనం ప్రకారం… ఈ కుటుంబాలు గతంలో క్రైస్తవ మతం పట్ల...
