ముంబైలో డ్రగ్స్, కేరళలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
ముంబై: ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్...
