archive#Gehlot to Aurangzeb

News

కాంగ్రెస్ ‘ఆధునిక ముస్లిం లీగ్‌’ , గెహ్లాట్ ఒక‌ ఔరంగజేబ్! : మండిప‌డ్డ‌ ఎంపీ తేజస్వి సూర్య

దౌసా(రాజస్థాన్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ తేజస్వి సూర్య బుధవారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మొఘల్ పాలకుడు ఔరంగజేబ్‌తో పోల్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ను "ఆధునిక ముస్లిం లీగ్" అని పిలిచారు....