రూ.316 కోట్లతో వినాయక మండపానికి ఇన్సూరెన్స్
దేశంలోనే అత్యంత ఖరీదైన మండపంగా రికార్డు ముంబయి: గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు కూడా సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్ మూర్తులను ఏర్పాటు చేస్తుండగా, మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్లతో...
