బుల్డోజర్ సౌండ్!… ఐదుగురు గ్యాంగ్రేప్ నిందితుల లొంగుబాటు!
అంబేద్కర్ నగర్(ఉత్తరప్రదేశ్): పోలీసుల బుల్డోజర్ చర్యకు భయపడి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు లొంగిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. 2022 మార్చి 29న జైత్పూర్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్...
