నెత్తురోడిన గడ్చిరోలి
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా పైడి అటవీ ప్రాంతంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు....
