archive#G20 led by India since December

News

డిసెంబర్‌ నుంచి భారత్‌ నేతృత్వంలో జీ20

న్యూఢిల్లీ: భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్ళు, వడ్డీరేట్ల పెంపు, డిమాండ్‌ మందగమనం వంటి  అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్‌ డిసెంబర్‌ ఒకటోతేదీ నుంచి జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండొనేషియా నుంచి స్వీకరించనుంది.  2023...