గాంధీలు స్వయంగా వైదొలగాలి: సిబల్
ఉత్తర్ప్రదేశ్ సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరింత భగ్గుమంటున్నాయి! పార్టీలో 'గాంధీ'ల నాయకత్వం కొనసాగుతుండటంపై సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. వారు వైదొలగి, ఇతర...
