archive#FTP

News

ల్యాప్​టాప్​ లేక ప్రధాని ప్రోగ్రామ్​ లైవ్​ ఇవ్వలేకపోయారట!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్(పీటీవీ).. 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షరీఫ్‌ ఏప్రిల్‌ 24న లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్...