రాష్ట్రంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
సీఎం క్యాంపు కార్యాలయంలో ఛాయాచిత్ర ప్రదర్శన న్యూఢిల్లీ: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మంగళవారం ఘనంగా నిర్వహిస్తుందని పర్యాటక, క్రీడలు,...
